Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీజేలకు అనుమతి లేదు

Follow Udayam on Google
B Ganga Sep 13, 2026 8:36 PM పార్వతీపురం మన్యంGeneral
డీజేలకు అనుమతి లేదు - Udayam
గుమ్మలక్ష్మీపురం మండలంలో గణేష్ మండపాల వద్ద డీజేలు ఏర్పాటు చేసి ప్రజలు, వృద్ధులు, చిన్నారులకు ఇబ్బంది కలిగించవద్దని ఎల్విన్పేట సీఐ బి.హరి సూచించారు. నిమజ్జనం సమయంలో మద్యం సేవించి, బాణసంచా కాల్చుతూ ప్రజలకు ఇబ్బంది కలిగించరాదన్నారు. గణేష్ మండపాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...