వార్తలకు తిరిగి వెళ్లండి

నీలకంఠాపురంలో వినాయక మండపాల, డీజే సౌండ్ సిస్టమ్ నిర్వాహకులతో పోలీసులు సమావేశం నిర్వహించారు. నిమజ్జన ఊరేగింపులు, ఇతర కార్యక్రమాల్లో డీజేలు వినియోగించరాదని ఎస్ఐ రమేష్ నాయుడు స్పష్టం చేశారు.
నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు.
Comments
Loading comments...

