వార్తలకు తిరిగి వెళ్లండి

మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆగస్టు 31న నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 8 దరఖాస్తులు అందాయి.
హౌసింగ్ శాఖకు 1, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 2, రెవెన్యూ శాఖకు 5 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో ఉదయభాస్కర్ తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు దరఖాస్తులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు.
Comments
Loading comments...

