వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువత చేపట్టిన పోరాటం స్ఫూర్తిదాయకం, చారిత్రాత్మకమైనదని ఎస్ఎఫ్ఎ జాతీయ సహాయ కార్యదర్శి ఐషీ ఘోష్, రాష్ట్ర కార్యదర్శి నాగరాజు అన్నారు
సోమవారం ఖమ్మం రూరల్ మండల కేంద్రంలోని ఓ కళాశాలలో జరిగిన సెమినార్ లో మాట్లాడారు. ఆపోరాట స్ఫూర్తితో విద్యార్థులు మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

