Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దౌడేపల్లిలో ప్రజాపాలన దినోత్సవం

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 11:29 AM మంచిర్యాలGeneral
దౌడేపల్లిలో ప్రజాపాలన దినోత్సవం - Udayam
లక్షెట్టిపేట మండలం దౌడేపల్లి ప్రభుత్వ పాఠశాలలో గురువారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్ఎం, ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను ఎగరవేశారు. నిజాం పాలన నుంచి తెలంగాణ విమోచనం పొందిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...