Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దాచేపల్లి మండలంలో రైల్వే డబ్లింగ్ భూసేకరణ పూర్తి

Follow Udayam on Google
T. SRINU BABU Sep 05, 2026 5:06 PM పల్నాడుGeneral
దాచేపల్లి మండలంలో రైల్వే డబ్లింగ్ భూసేకరణ పూర్తి - Udayam
గుంటూరు బీబీనగర్ రైల్వే డబ్లింగ్ పనులకు దాచేపల్లి మండలంలో భూ సేకరణ పూర్తయిందని దాచేపల్లి తహశీల్దార్ జి.శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. భూసేకరణ అంశంపై శనివారం రైల్వే అధికారులతో తహశీల్దార్ సమీక్షించారు. మండల పరిధిలో నడికుడి 81 సెంట్లు, రామాపురం 48 సెంట్లు, కేసానుపల్లి 1.52 సెంట్లు, పొందుగుల లో 4.20 సెంట్లు సేకరించామన్నారు. త్వరలో ఈ భూమిని రైల్వే శాఖకు అప్పగించనున్నట్లు తహశీల్దార్ వెల్లడించారు

Comments

G
Loading comments...