వార్తలకు తిరిగి వెళ్లండి

దాచేపల్లి మార్కెట్ యార్డులో ఎరువుల కోసం రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఖరీఫ్ సీజన్ కావడంతో యూరియా, డీఏపీ కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు తక్షణమే స్పందించి, సాగుకు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచి సకాలంలో సరఫరా చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

