వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పూర్ మండలం తాటికొండ నెహ్రూనగర్లో కాంగ్రెస్ నాయకుడు మొగులయ్యకు చెందిన ‘మన్విత దాబా’ను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు.
అనంతరం ఇప్పలపల్లి ఆశ అంజయ్య తండ్రి దశదినకర్మకు హాజరై చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Comments
Loading comments...

