Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ భద్రతకు ‘సురక్ష కా తిరంగా’

Follow Udayam Digital on Google
నవీన్ రెడ్డి Aug 06, 2026 3:51 PM హైదరాబాద్తెలంగాణ
సైబర్ జాగరూకతా దివస్ సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఖైరతాబాద్‌లో ‘సురక్ష కా తిరంగా’ అవగాహన ప్రచారాన్ని ప్రారంభించారు. నెల రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో సైబర్ నేరాల నివారణ, ఆన్‌లైన్ మోసాల నుంచి రక్షణపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...