వార్తలకు తిరిగి వెళ్లండి

2025లో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో సైబర్ నేరగాళ్లు కనీసం $88 బిలియన్ల (రూ. 7.4 లక్షల కోట్లు) మేర ప్రజలను మోసగించినట్లు ఐక్యరాజ్యసమితి (UNODC) వెల్లడించింది.
ముఖ్యంగా అంతర్జాతీయ సిండికేట్లు ఏజెంటిక్ AIని వాడుతూ, విదేశీయులను నిర్బంధించి ఈ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నాయి.
Comments
Loading comments...

