Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేటలో సైబర్‌ జాగరూకత కార్యక్రమం

Follow Udayam Digital on Google
మహేష్ కుమార్ Aug 05, 2026 5:09 PM సిద్దిపేటతెలంగాణ
సిద్దిపేటలో సైబర్‌ జాగరూకత కార్యక్రమం - Udayam Digital
సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలీసులు సైబర్‌ జాగరూకత దివాస్‌–సురక్ష కా తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అవగాహన ర్యాలీ, మానవహారం, ప్రతిజ్ఞ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా సీపీ రష్మి పెరుమాళ్‌ పోస్టర్‌ను ఆవిష్కరించి, ఆన్‌లైన్‌ క్విజ్‌ విజేతలకు బహుమతులు అందజేశారు. సైబర్‌ నేరాలపై అవగాహన పెంచడమే కార్యక్రమ లక్ష్యమని తెలిపారు.

Comments

G
Loading comments...