వార్తలకు తిరిగి వెళ్లండి

గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత మహిళా బాక్సర్ ప్రీతి పవార్ 54 కేజీల విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించారు.
సెమీస్లో జాంబియాకు చెందిన క్యాథరిన్ మువాపేపై 5-0 తేడాతో ఘన విజయం సాధించి రజత పతకాన్ని ఖాయం చేసుకున్నారు. రేపు జరగనున్న ఫ్రంట్ ఫైట్లో ఆమె కెనడాకు చెందిన స్కార్లెట్ డెల్గాడోతో తలపడనున్నారు.
Comments
Loading comments...
