Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గత ప్రభుత్వంలో చెట్లను నరకడమే: నాగబాబు

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 7:17 AM అమరావతిGeneral
గత ప్రభుత్వంలో చెట్లను నరకడమే: నాగబాబు - Udayam
గత ప్రభుత్వంలో పాలకులు చెట్లను నరకడమే తప్ప మొక్కలు నాటాలనే ఆలోచన చేయలేదని ఏపీ గ్రీన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఛైర్మన్‌ కొణిదెల నాగబాబు విమర్శించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. మంగళగిరిలోని అరణ్యారామంలో సతీసమేతంగా రావి-వేప మొక్కలు నాటిన ఆయన, రూ.24 కోట్లతో నిర్మించనున్న అరణ్యారామం భవన డిజైన్లను పరిశీలించారు.

Comments

G
Loading comments...