వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో వీబీజీరామ్జీ పథకం కింద జరుగుతున్న పంట కాల్వల పూడికతీత పనులను జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస ప్రసాద్ పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కాల్వల్లో పూడిక, గుర్రపు డెక్క తొలగించి సాగునీరు చివరి ఆయకట్టు వరకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
Comments
Loading comments...
