వార్తలకు తిరిగి వెళ్లండి

చర్లపల్లిలో సర్పంచ్ జోగు లక్ష్మమ్మ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి కేటాయించిన రూ. 30 లక్షల పనులు ముగియగానే మరో రూ. 30 లక్షలు ఇస్తామన్నారు.
చర్లపల్లి-గంగాపురం, జడ్చర్ల-బోయలకుంట బీటీ రోడ్లను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

