వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యార్థులపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు: కిషన్రెడ్డి

తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులపై కాంగ్రెస్ వ్యవహరించిన తీరును కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. విద్యార్థుల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదని ఆయన ఆరోపించారు.
జంతర్మంతర్ ఘటనపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను తప్పుబట్టిన ఆయన, గత ఘటనలపై రాహుల్ గాంధీ, రేవంత్రెడ్డి, సోనియాగాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...