Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి నారాయణ తీరుపై విమర్శలు

Follow Udayam on Google
SHRUTHI Aug 21, 2026 8:57 PM కృష్ణా జిల్లాGeneral
మంత్రి నారాయణ తీరుపై విమర్శలు - Udayam
ఉయ్యూరులో డయేరియా ప్రబలిన నేపథ్యంలో మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలపై స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆర్వో ప్లాంట్ల నీటితోనూ అతిసారం రావచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభావిత ప్రాంతాలను పరిశీలించలేదని స్థానికులు ఆరోపించారు. మంత్రి నూరుద్దీన్‌ డయేరియాతో కాకుండా గుండెపోటుతో మరణించారని పేర్కొనడంపై నిరసన వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...