వార్తలకు తిరిగి వెళ్లండి

జంతర్మంతర్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇది రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని ఆయన విమర్శించారు.
విద్యార్థుల భవిష్యత్, ప్రజా సమస్యలపై సమాధానం చెప్పలేక తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Comments
Loading comments...
