Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుల చేతికి చిక్కిన నేరస్థులు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 10, 2026 2:32 PM ఏలూరుGeneral
పోలీసుల చేతికి చిక్కిన నేరస్థులు - Udayam
కుక్కునూరు మండలం గుండంబోరులో మహిళ మెడలో గొలుసు లాక్కొని కారులో పరారవుతున్న వారిని తెలంగాణలోని తిమ్మంపేటలో గిరిజనులు అడ్డుకున్నారు. కారులో ముగ్గురు యువకులు, ఓ యువతి ఉన్నట్లు సమాచారం. వారిని ములకలపల్లి పోలీసులకు అప్పగించారు. ఘటన కుక్కునూరు మండలంలో జరగడంతో కేసును అక్కడి పోలీసులకు అప్పగిస్తామని ములకలపల్లి పోలీసులు తెలిపారు. కేసు నమోదు కాలేదని ఎస్సై మధుప్రసాద్‌ చెప్పారు.

Comments

G
Loading comments...