Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో 7.15 శాతం పెరిగిన నేరాలు

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 8:23 AM హైదరాబాద్General
రాష్ట్రంలో 7.15 శాతం పెరిగిన నేరాలు - Udayam
రాష్ట్రంలో 2023-24తో పోలిస్తే 2025-26 నాటికి మొత్తం నేరాలు 7.15 శాతం పెరిగినట్లు డీజీపీ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. కేసుల సంఖ్య 2,65,377 నుంచి 2,84,363కు చేరింది. మాదకద్రవ్యాల కేసులు 46.10 శాతం, రోడ్డు ప్రమాదాలు 9.48 శాతం పెరిగాయి. సైబర్‌ నేరాలు 13.29 శాతం, ఆర్థిక నేరాలు 13.28 శాతం, తీవ్రమైన నేరాలు 10.33 శాతం తగ్గాయని డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు.

Comments

G
Loading comments...