వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో నేరాల సంఖ్య 14.1 శాతం తగ్గిందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సాంకేతికత, సీసీ కెమెరాల వినియోగం మరియు మెరుగైన పోలీసింగ్ ద్వారా శాంతిభద్రతలను పటిష్టం చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు.
మహిళల రక్షణకు శక్తి యాప్ను అందుబాటులోకి తెచ్చామని, గంజాయి, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నామని అనిత వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షించేందుకు సురక్షిత వాతావరణం కల్పిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
Comments
Loading comments...

