Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్డీటీలో క్రికెట్ మ్యాచ్‌లు.. కడప జట్టు ఆధిపత్యం

Follow Udayam on Google
రేఖ దేవి Aug 07, 2026 12:45 PM అనంతపురంGeneral
ఆర్డీటీలో క్రికెట్ మ్యాచ్‌లు.. కడప జట్టు ఆధిపత్యం - Udayam
అనంతపురం ఆర్డీటీ క్రీడా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో చిత్తూరు జట్టు 46.4 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. అనంతపురం జట్టు ఆట ముగిసే సమయానికి 17 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. మరో మ్యాచ్‌లో కడప జట్టు 75.1 ఓవర్లలో 7 వికెట్లకు 339 పరుగులు సాధించగా, వాసుదేవరాజు 151 పరుగులతో రాణించారు.

Comments

G
Loading comments...