వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర JAC పిలుపుమేరకు తిమ్మాజిపేట మండలంలోని CPS ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
CPSను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (OPS)ను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో శ్రీహరి, డిప్యూటీ తహశీల్దార్ జ్యోతి, GPO జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, ఉపాధ్యక్షుడు శేఖర్, ఇతర ఉద్యోగులు మద్దతు తెలిపారు.
Comments
Loading comments...

