Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఇంధన ధరల పెరుగుదలపై సీపీఎం ఆగ్రహం

Ritika Singh Jun 08, 2026 11:04 AM తూర్పుగోదావరి 2 viewsabout 1 hour ago
ఇంధన ధరల పెరుగుదలపై సీపీఎం ఆగ్రహం - Udayam Digital
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ ధరను ₹29 పెంచి ప్రజలపై భారం మోపాయని సీపీఎం నేత జువ్వల రాంబాబు విమర్శించారు. నిడదవోలు మండలం సింగవరంలో జరిగిన కరపత్రాల పంపిణీలో ఆయన మాట్లాడుతూ, ఇంధన ధరల పెరుగుదలను ప్రజలు ఖండించాలని కోరారు. కార్పొరేట్లకు లాభం చేకూరుస్తూ మోదీ ప్రభుత్వం విఫలమైందని, దీనికి నిరసనగా ఈ నెల 9న జరిగే రాస్తారోకోను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...