వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురంలో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా మళ్లిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ నగర కార్యదర్శి ఎన్. శ్రీరాములు డిమాండ్ చేశారు.
పలు రేషన్ దుకాణాల్లో బియ్యం, చక్కెర, గోధుమలు, జొన్నలు వంటి నిత్యావసర సరుకులు సక్రమంగా అందడం లేదని ఆరోపించారు. సుమారు 70 రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ కావడం లేదని తెలిపారు.
Comments
Loading comments...

