వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాచైతన్య యాత్ర ఆరో రోజు కొత్తగూడెం బాబూ క్యాంప్ నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ గణేష్ మాట్లాడారు.
ప్రజా సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఈ యాత్ర దోహదపడుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్న ఈ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని తెలిపారు.
Comments
Loading comments...

