వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 1న సీపీఐ చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి కురవి నుంచి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో బయలుదేరాయి. తమిళనాడు ఎక్స్ప్రెస్లో వారు ఢిల్లీకి పయనమయ్యారు.
జిల్లా కార్యదర్శి బి. విజయసారధి, సహాయ కార్యదర్శులు నల్లు సుధాకర్రెడ్డి, బి. అజయ్సారధి, కట్టేబోయిన శ్రీనివాస్, నెల్లూరి నాగేశ్వరరావు, పెరుగు కుమార్ తదితరులు ఉన్నారు.
Comments
Loading comments...

