Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్‌లో చేరిన సీపీఐ నాయకుడు మారుతి నరేష్

Follow Udayam Digital on Google
బీఆర్‌ఎస్‌లో చేరిన సీపీఐ నాయకుడు మారుతి నరేష్ - Udayam Digital
ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడుకు చెందిన సీపీఐ నాయకుడు మారుతి నరేష్ బుధవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్‌ఎస్ నేత అల్లిక వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని నరేష్ పేర్కొన్నారు. గ్రామ, మండల స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని అల్లిక వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...