వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సుద్దులం గ్రామంలో మేతకు వెళ్లిన రెండు ఆవులు విద్యుత్ షాక్కు గురై మృతిచెందాయి. ఈ ఘటనలో రైతుకు సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న విద్యుత్శాఖ అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కారణాలు తెలుసుకున్నారు. బాధిత రైతుకు తగిన పరిహారం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Comments
Loading comments...
