Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నబిడ్డల హత్య కేసులో కోర్టు కీలక తీర్పు

Follow Udayam on Google
జయ Aug 18, 2026 11:43 AM తూర్పుగోదావరి General
కన్నబిడ్డల హత్య కేసులో కోర్టు కీలక తీర్పు - Udayam
ఇద్దరు చిన్నారులను హత్య చేసిన కేసులో పూరేటి లక్ష్మీ అనూషకు రాజమండ్రి 5వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు సోమవారం యావజ్జీవ కారాగార శిక్ష, రూ.2,000 జరిమానా విధించింది. 2021 అక్టోబర్‌ 10న మల్లయ్యపేటలో తన కుమార్తె, కుమారుడిని చున్నీతో ఉరివేసి హత్య చేసిన కేసులో నేరం రుజువు కావడంతో కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

Comments

G
Loading comments...