Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిజ్‌భూషణ్‌కు కోర్టు ఊరట

Follow Udayam Digital on Google
పార్వతి దేవి Aug 04, 2026 6:37 AM ఆల్ ఇండియా జాతీయ
బ్రిజ్‌భూషణ్‌కు కోర్టు ఊరట - Udayam Digital
మహిళ రెజ్లర్ల లైంగిక ఆరోపణల కేసులో సాక్ష్యాల లేమితో బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌, వినోద్‌ తోమర్‌లను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కేసును న్యాయస్థానం కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ త్వరలో అప్పీల్‌ దాఖలు చేస్తామని వినేశ్‌ ఫొగాట్‌ తెలిపారు. సాక్షుల వాంగ్మూలాల్లో స్థిరత్వం లేదన్న వాదనను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది.

Comments

G
Loading comments...