వార్తలకు తిరిగి వెళ్లండి

మేఘాలయ హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీ ప్రవర్తనపై సుప్రీంకోర్టు తీవ్ర అనుమానం వ్యక్తం చేసింది. ఆమెను వెంటనే జైలు అధికారుల ఎదుట లొంగిపోయి, కేసు విచారణను ఎదుర్కోవాలని ధర్మాసనం ఆదేశించింది.
సోనమ్కు బెయిల్ మంజూరు చేస్తూ మేఘాలయ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
Comments
Loading comments...

