Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తి పంట పెరుగుదల మందగించడంతో రైతుల్లో ఆందోళన

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 08, 2026 4:48 PM జయ శంకర్ భూపాలపల్లి General
పత్తి పంట పెరుగుదల మందగించడంతో రైతుల్లో ఆందోళన - Udayam
జయ శంకర్ భూపాలపల్లి జిల్లాలో 1,09,132 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. విత్తనాలు వేసి 60 రోజులు కావస్తున్నా పంట ఆశించిన స్థాయిలో పెరగడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ పరిస్థితుల ప్రభావమా, విత్తనాల లోపమా అనే సందిగ్ధంలో ఉన్నారు. సాధారణంగా 60 రోజులకు 2 నుంచి 3 అడుగులు పెరగాల్సిన పంట ప్రస్తుతం మందగించిందని రైతులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...