Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీలో అవినీతి.. లోకేశ్ రాజీనామా చేయాలి: భూమన

నిహారిక రెడ్డి Jul 26, 2026 4:41 PM అమరావతిabout 1 hour ago
డీఎస్సీ నియామకాల్లో అవినీతి జరిగిందని వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు.

Comments

G
Loading comments...