Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో కోట్లలో కార్పొరేట్ మోసం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 19, 2026 4:27 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
విజయవాడలో కోట్లలో కార్పొరేట్ మోసం - Udayam
విజయవాడలో షెల్ కంపెనీల ద్వారా తప్పుడు సమాచారం సమర్పించి యూనియన్ బ్యాంక్ నుంచి సుమారు రూ.24 కోట్ల రుణం పొందిన వ్యవహారంపై CBI కేసు నమోదు చేసింది. బ్యాంక్ AGM ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. రుణం పొందిన ఆరు నెలల్లోనే ఇద్దరు డైరెక్టర్లు రాజీనామా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓంకార విజయలక్ష్మి స్ట్రైప్స్ డైరెక్టర్లు, బ్యాంక్ ఉద్యోగులపై కేసు నమోదైంది.

Comments

G
Loading comments...