వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో కన్వర్ యాత్ర ప్రారంభమైంది. ఆగస్టు 11 వరకు సాగే ఈ యాత్రకు వచ్చే లక్షలాది మంది శివ భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది.
డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలతో నిఘా ఉంచడంతో పాటు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టింది. అత్యవసర పరిస్థితుల కోసం వైద్యం, విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు సీఎం పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు.
Comments
Loading comments...
