వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగేళ్ల క్రితం చేపట్టిన మన ఊరు–మన బడి పనుల బిల్లులు అందలేదని కాంట్రాక్టర్లు సిద్దిపేట ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సకాలంలో బిల్లులు రాక అప్పుల్లో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
17లోపు బిల్లులు మంజూరు చేయాలని కోరారు. లేకుంటే తాము పనులు చేసిన పాఠశాలలకు తాళాలు వేసి నిరసన చేపడతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

