వార్తలకు తిరిగి వెళ్లండి

ఉట్నూర్ మండలంలోని నాగపూర్, షాంపూర్ రహదారులపై ఉన్న రెండు వంతెనలు శిథిలావస్థకు చేరి ప్రయాణికులకు ముప్పుగా మారాయి. పులిమడుగు సమీపంలో ఇటీవల నూతన వంతెన నిర్మించినా, మిగతా రెండు వంతెనల నిర్మాణం పెండింగ్లోనే ఉంది.
గతంలో షాంపూర్ వంతెనపై నుంచి ఆర్టీసీ బస్సు పడిపోయిన ఘటన జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే బొజ్జు ఈ సమస్యను ప్రస్తావించారు, ప్రజలు నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

