Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య

సంజయ్ రెడ్డి Jul 23, 2026 10:50 AM హైదరాబాద్in about 4 hours
డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య - Udayam Digital
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ స్వామి నైట్ డ్యూటీలో ఉండగా, ఉదయం వాష్‌రూమ్‌లో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాల కారణంగానే ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. "నా భార్యాపిల్లలు చాలా మంచివాళ్లు, వారిని ఏమీ అనొద్దు" అని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...