వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లగొండలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో, పరేడ్లో పాల్గొన్న ఒక కానిస్టేబుల్ అకస్మాత్తుగా స్పృహ తప్పి కింద పడిపోయారు.
దీంతో అక్కడ ఉన్న వారు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన వైద్య బృందం ఆ కానిస్టేబుల్కు ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

