వార్తలకు తిరిగి వెళ్లండి
అప్పులపై కాంగ్రెస్ అబద్ధాలు

రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం పరస్పర విరుద్ధమైన గణాంకాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి లెక్కల్లో తేడాలు ఉన్నాయని ఆయన విమర్శించారు.
ఈ అయోమయ లెక్కల పట్ల ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన నిలదీశారు. ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...