Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్‌లో సీఎం పర్యటన

స్వాతి రెడ్డి Jul 03, 2026 10:43 AM మహబూబ్‌నగర్ 3 viewsabout 2 hours ago
మిడ్జిల్‌లో సీఎం పర్యటన - Udayam Digital
శనివారం మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణం, హెలీప్యాడ్, పార్కింగ్ మరియు భద్రతా ఏర్పాట్లను జోగులాంబ డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్ ఎస్పీతో కలిసి పరిశీలించారు. సీఎం పర్యటన ప్రశాంతంగా సాగేలా అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఐజీ తెలిపారు.

Comments

G
Loading comments...