వార్తలకు తిరిగి వెళ్లండి
అప్పులపై హరీశ్ రావు సవాలు

రాష్ట్ర అప్పులపై ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారంపై మాజీ మంత్రి హరీశ్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి జూపల్లి కృష్ణారావుకు లేఖ రాస్తూ, బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై చర్చకు సిద్ధమని సవాలు విసిరారు.
కాంగ్రెస్ నేతలు పూటకో మాట మారుస్తున్నారని, ఆర్బీఐ లెక్కల ప్రకారం ప్రభుత్వం ఇప్పటికే రూ. 4.5 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆయన ఆరోపించారు.
Comments
Loading comments...