వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుడిగా పేర్కొంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత డా. కోటూరి మానవతా రాయ్కు సిట్ నోటీసులు జారీ చేసింది.
బషీర్బాగ్లోని పాత హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు హాజరుకావాలని సూచించింది. సిట్ అధికారులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు.
Comments
Loading comments...


