వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రేట్ నికోబార్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న అంతర్జాతీయ ట్రాన్స్షిప్మెంట్ పోర్టుపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించిన పలు కీలక అంశాలపై స్పష్టతనివ్వాలని కోరుతూ కేంద్ర మంత్రి శర్బానంద్ సోనోవాల్కు ఆయన తాజాగా ఒక లేఖ రాశారు.
Comments
Loading comments...

