వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని భాజపా శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
ఫైళ్ల కదలికకు లంచాలు తప్పడం లేదని ఆరోపించిన ఆయన, ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీల అమలుపై ప్రశ్నించారు.
Comments
Loading comments...
