Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్సీ సీటుపై కాంగ్రెస్‌లో ఆసక్తికర చర్చ

Follow Udayam on Google
జయ Aug 17, 2026 10:06 AM వరంగల్తెలంగాణ
ఎమ్మెల్సీ సీటుపై కాంగ్రెస్‌లో ఆసక్తికర చర్చ - Udayam
నవంబర్‌ 14తో మూడు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్నాయి. వరంగల్‌కు చెందిన బస్వరాజు సారయ్య స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారన్న దానిపై కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. ఈ స్థానాన్ని మురళీకి ఇవ్వాలని డిమాండ్‌ ఉండగా, ఎర్రబెల్లి స్వర్ణకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొండా దంపతులు సీఎం సమావేశానికి దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Comments

G
Loading comments...