వార్తలకు తిరిగి వెళ్లండి
కాంగ్రెస్ వివాదాలపై పరిశీలకులు

తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత వివాదాల పరిష్కారానికి పార్టీ అధిష్ఠానం పరిశీలకులను నియమించింది. సురేఖ-కడియం వివాదాన్ని సచిన్ సావంత్కు, తుంగతుర్తి వివాదాన్ని జగ్గారెడ్డికి అప్పగించింది.
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని సూచించారు.
Comments
Loading comments...