Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణకు బొగ్గు గని భరోసా

నిహారిక రెడ్డి Jul 09, 2026 4:31 PM హైదరాబాద్ 1 viewsabout 6 hours ago
తెలంగాణకు బొగ్గు గని భరోసా - Udayam Digital
తాడిచర్ల-2 బొగ్గు గని కేటాయింపు తెలంగాణకు పెద్ద భరోసా అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ గని ద్వారా 45 ఏళ్లపాటు అత్యంత నాణ్యమైన బొగ్గు అందుబాటులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సింగరేణికి చేయూతనిచ్చేందుకే ప్రధాని మోదీ ఈ కేటాయింపులు చేశారని తెలిపారు. బొగ్గు బ్లాక్ సాధిస్తే అభినందించకుండా సీఎం రేవంత్, భట్టి విక్రమార్క విమర్శలు చేయడంపై ఆయన మండిపడ్డారు.

Comments

G
Loading comments...