వార్తలకు తిరిగి వెళ్లండి
తొలిసారి ఐఎస్ఎస్ నుంచి రష్యా వ్యోమగాములు భారత ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. త్రివర్ణ పతకాన్ని చేతిలో పట్టుకుని భారత్పై ప్రేమను చాటుకున్నారు.
ఆండ్రీ ఫెడ్యాయేవ్ భారత్-రష్యా స్నేహం వర్ధిల్లాలని అన్నారు. ప్యోటర్ డుబ్రోవ్ భారత ప్రజలకు శాంతి, శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

